ఈ రోజు రాత్రి 8 గంటలకు ప్రధాని ఎన్టీవీతో ఎక్స్క్లూజివ్
ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బీజేపీ అగ్ర నాయకత్వం ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఒకవైపు రోడ్ షోలు, పబ్లిక్ మీటింగ్స్ నిర్వహిస్తూనే మీడియా ఇంటర్వ్యూల ద్వారా ప్రజలోకి...
Read moreఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బీజేపీ అగ్ర నాయకత్వం ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఒకవైపు రోడ్ షోలు, పబ్లిక్ మీటింగ్స్ నిర్వహిస్తూనే మీడియా ఇంటర్వ్యూల ద్వారా ప్రజలోకి...
Read moreతెలంగాణ మోడల్ స్కూళ్లలో ఇంటర్ ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. 2024- 2025 విద్యా సంవత్సరం కోసం అడ్మిషన్లు కల్పించనున్నారు. ఇంటర్ మొదటి సంవత్సరం అడ్మిషన్ల కోసం...
Read moreకాంగ్రెస్ నేత ప్రియాంకాగాంధీపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం వ్యక్తంచేశారు. యూపీలోని రాయ్బరేలీలో గురువారం ప్రియాంకా గాంధీ ప్రచారం చేస్తూ బీజేపీతో కలిసి...
Read moreఎన్నికల వేళ నగరంలో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. లైసెన్స్ లేని పబ్బులు, రెస్టారెంట్లు, బార్లను సీజ్ చేస్తున్నారు. తాజాగా బంజారాహిల్స్లోని ఆఫ్టర్ 9 పబ్ను...
Read moreశుక్ర, శనివారాల్లో తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ విభాగం తెలిపింది. తమిళనాడులో ద్రోణి ఏర్పడి అది తెలుగు రాష్ట్రాలపై చాలా బలంగా విస్తరించిందని...
Read moreసీనియర్ ఐఏఎస్ అధికారి వేధింపులు భరించలేక రాహుల్ అనే సెక్రటేరియట్ ఉద్యోగి గుండెపోటుతో మరణించడం ఉద్యోగ వర్గాల్లో కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. రాహుల్ అనే ఉద్యోగి కార్మిక,...
Read moreమార్చిలో థియేటర్లకు వచ్చిన 'బస్తర్' నక్సలిజం నేపథ్యంలో సాగే కథ ప్రధానమైన పాత్రను పోషించిన అదా శర్మ మరో వివాదాస్పద చిత్రం 'బస్తర్ - ది నక్సల్...
Read moreమార్చి 21న అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేసిన ఈడీ ఎన్నికల ప్రచారం కోసం బెయిల్ కోరిన ఢిల్లీ సీఎం జూన్ 1 వరకూ షరతులతో కూడిన మధ్యంతర...
Read moreబీజేపీ స్టార్ క్యాంపెయినర్, సినీనటి, అమరావతి ఎంపీ నవనీత్ కౌర్పై కేసు నమోదైంది. ఎలక్షన్ కమిషన్ ఫ్లయింగ్ స్క్వాడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు...
Read moreమోయినాబాద్లో దారుణం జరిగింది. స్విమ్మింగ్ పూల్లో పడి రెండో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. మోయినాబాద్ మండలంలోని నాగిరెడ్డి...
Read more