Tag: Naxals

బీజాపూర్‌‌లో ఎన్‌కౌంటర్‌.. నలుగురు మావోయిస్టులు మృతి

బీజాపూర్‌‌లో ఎన్‌కౌంటర్‌.. నలుగురు మావోయిస్టులు మృతి

బీజాపూర్‌: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. బీజాపూర్‌ జిల్లా తార్లగూడెం పరిధిలోని అన్నారం-మారిమళ్ల అడవుల్లో భీకర ఎన్‌కౌంటర్‌ కొనసాగుతున్నది. బుధవారం ఇదే ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందిన ...

మరో ఆరు నెలల పాటు కాల్పుల విరమణ: మావోయిస్టు జగన్

మరో ఆరు నెలల పాటు కాల్పుల విరమణ: మావోయిస్టు జగన్

హైదరాబాద్: కాల్పుల విరమణను మరో 6 నెలల పాటు కొనసాగిస్తున్నట్లు మావోయిస్టు పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ తెలిపారు. శాంతియుత వాతావరణం కొనసాగాలని తెలంగాణ సమాజం కోరుకుంటున్నందున ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మరో ఆరు నెలల పాటు కాల్పుల విరమణను ...

బీజాపూర్‌లో 24 మంది నక్సలైట్ల లొంగుబాటు

బీజాపూర్‌లో 24 మంది నక్సలైట్ల లొంగుబాటు

బీజాపూర్: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో సోమవారం పోలీసుల ముందు 24 మంది నక్సలైట్లు లొంగిపోయారు. వారిలో 14 మందిపై మొత్తం రూ. 28.50 లక్షల రివార్డు కూడా ఉందని జిల్లా ఎస్సీ జితేందర్ కుమార్ యాదవ్ తెలిపారు. తెలంగాణ సరిహద్దులోని బీజాపూర్ ...

వామపక్ష తీవ్రవాదం జాతీయ భద్రతకు ముప్పు : అమిత్ షా

వామపక్ష తీవ్రవాదం జాతీయ భద్రతకు ముప్పు : అమిత్ షా

రాయ్‌పూర్‌: నక్సలిజానికి సంబంధించిన అంతర్‌ రాష్ట్ర కేసుల దర్యాప్తును రాష్ట్రాలు ఎన్‌ఐఏకు అప్పగించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. వామపక్ష తీవ్రవాదానికి నిధులు సమకూర్చడం, ఆయుధాల సరఫరా, వాటి తయారీని ఖచ్చితంగా నిరోధించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ...

సుక్మా జిల్లాలో ఎన్‌కౌంటర్‌..ఒక మావోయిస్ట్ మృతి

సుక్మా జిల్లాలో ఎన్‌కౌంటర్‌..ఒక మావోయిస్ట్ మృతి

సుక్మా: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక మావోయిస్ట్ మరణించినట్లు జిల్లా పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. ఘటనా స్థలం నుంచి మావోయిస్టు మృతదేహంతోపాటు ఒక ఆయుధం, భారీ స్థాయిలో సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. జాగరగుండ పోలీస్ ...

ఆదివాసీల పోరాటానికి అండగా నిలవండి : కె. శివారెడ్డి

ఆదివాసీల పోరాటానికి అండగా నిలవండి : కె. శివారెడ్డి

బస్తర్ కేంద్రంగా ఆదివాసీలపై కేంద్ర ప్రభుత్వం సాగిస్తున్న నరమేధాన్ని అడ్డుకోవాలని, వాళ్ల హక్కుల కోసం పోరాడుతున్న ఆదివాసీలకు అండగా నిలబడాలని ప్రముఖ కవి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ గ్రహిత కె. శివారెడ్డి పిలుపునిచ్చారు. మధ్యభారత దేశంలో ఉన్న అపార ఖనిజ ...

జార్ఖండ్‌లో ఎన్‌కౌంటర్‌.. నలుగురు మావోయిస్టులు మృతి

జార్ఖండ్‌లో ఎన్‌కౌంటర్‌.. నలుగురు మావోయిస్టులు మృతి

జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లాలో సోమవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక మహిళతో సహా నలుగురు మావోయిస్టులు మరణించారని అధికారులు తెలిపారు. టోంటో - గోయిల్‌కెరా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలిపారు. పోలీసు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందగా, ...

నారాయణపూర్ ఎన్‌కౌంటర్‌లో 6 గురు నక్సల్ గుర్తింపు పూర్తి : బస్తర్ ఐజీ

నారాయణపూర్ ఎన్‌కౌంటర్‌లో 6 గురు నక్సల్ గుర్తింపు పూర్తి : బస్తర్ ఐజీ

నారాయణపూర్ జిల్లాలో శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన ఎనిమిది మందిలో ఆరుగురు మావోయిస్టులను గుర్తించినట్లు బస్తర్ ఐజీ తెలిపారు. చనిపోయిన మావోయిస్టుల్లో ముగ్గురు సీపీఐ (మావోయిస్ట్) డివిజనల్ కమిటీ (డీవీసీ) సభ్యులు కాగా, మరో ముగ్గురు మావోయిస్టు పార్టీకి చెందిన పీపుల్స్ ...

బీజాపూర్ జిల్లాలో నలుగురు నక్సలైట్లు అరెస్ట్

బీజాపూర్ జిల్లాలో నలుగురు నక్సలైట్లు అరెస్ట్

బీజాపూర్: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో శనివారం నలుగురు నక్సలైట్లను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారి నుంచి పేలుడు పదార్థాలు, నిషేధిత పార్టీకి చెందిన కరపత్రాలు, పోస్టర్లు స్వాధీనం చేసుకున్నారు. బీజాపూర్, భైరామ్‌గఢ్‌కు చెందిన డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డిఆర్‌జి), మిర్టూర్ ...

IED పేలి సైనికుడికి గాయలు

IED పేలి సైనికుడికి గాయలు

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలో నక్సలైట్లు అమర్చిన ప్రెషర్ IED తగిలి DRG సైనికుడు గాయపడ్డాడు. ఐఈడీ పేలుడులో గాయపడిన సైనికుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గాయపడిన సైనికుడి పరిస్థితి ప్రమాదకరంగా ఉందని డాక్టర్లు తెలిపారు. ఈ మేరకు బీజాపూర్ పోలీసులు ...

Page 1 of 2 1 2

Subscribe

Subscription Form