మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు
06/03/2025
అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి
06/03/2025
ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలోని కుత్రు రోడ్డుపై నక్సలైట్లు సైనికులతో కూడిన బొలెరో వాహనాన్ని ఐఈడీతో పేల్చివేశారు. ఈ ఘటనలో 8 మంది డిఆర్జిలతో సహా ఒక డైవర్ మరణించారు. మరో ఐదు మందికి పైగా సైనికులు గాయపడ్డారని బస్తర్ ఐజీ సుందర్రాజ్ ...
జార్ఖండ్లోని పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలో సోమవారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో ఒక మహిళతో సహా నలుగురు మావోయిస్టులు మరణించారని అధికారులు తెలిపారు. టోంటో - గోయిల్కెరా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలిపారు. పోలీసు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందగా, ...
నారాయణపూర్ జిల్లాలో శనివారం జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన ఎనిమిది మందిలో ఆరుగురు మావోయిస్టులను గుర్తించినట్లు బస్తర్ ఐజీ తెలిపారు. చనిపోయిన మావోయిస్టుల్లో ముగ్గురు సీపీఐ (మావోయిస్ట్) డివిజనల్ కమిటీ (డీవీసీ) సభ్యులు కాగా, మరో ముగ్గురు మావోయిస్టు పార్టీకి చెందిన పీపుల్స్ ...
ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో బుధవారం భద్రతా సిబ్బందికి మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు నక్సలైట్లు మరణించారని పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మద్దెడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీప్రాంతంలో భద్రతా సిబ్బంది బృందం నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్లో ...
8 మంది మావోయిస్టులు మృతి గంగలూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూంబింగ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్న ఆపరేషన్ ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్లో 8 మంది మావోయిస్టులు మరణించినట్లు సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గంగలూర్ పోలీస్ ...