తిరుపతిలో విషాదం..నీట మునిగి తల్లి,కుతుళ్లు మృతి
తిరుపతిలో విషాదం చోటు చేసుకుంది . చెరువులో దీపం వదిలేందుకు తల్లి,కుతుళ్లు ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందారు. తిరుపతి జిల్లా వడమాలపేట మండలం ఎస్బీఆర్ పురంలో నివాసముంటున్న...
Read moreతిరుపతిలో విషాదం చోటు చేసుకుంది . చెరువులో దీపం వదిలేందుకు తల్లి,కుతుళ్లు ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందారు. తిరుపతి జిల్లా వడమాలపేట మండలం ఎస్బీఆర్ పురంలో నివాసముంటున్న...
Read moreదేశ రాజధానిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బీజేపీ ఢిల్లీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదం కారణంగా కార్యాలయం భవనం నుంచి దట్టమైన పొగ...
Read moreలోక్సభ ఎన్నికల వేళ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అధికారిక నివాసంలో ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్కు ఎదురైన చేదు అనుభవం ఆ పార్టీని తీవ్రంగా కుదిపేసిన...
Read moreవరుస ఎన్కౌంటర్లో 45 మంది గ్రామస్తులు పూజలు చేసుకుంటున్న వాళ్లని చుట్టుముట్టి కాల్చి చంపారు మృతదేహాల పట్ల అమానవీయంగా, అవమానకరంగా వ్యవహరిస్తున్నారు దండకారణ్యాన్ని సైనిక కంటోన్మెంట్గా మార్చివేశారు...
Read moreAP: ఆంధ్రప్రదేశ్లో డీబీటీ పథకాలకు నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఎన్నికల కమిషన్ (ఈసీ). లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు బదిలీ చేయవచ్చని ఈసీ జవహర్ రెడ్డికి...
Read moreకాశ్మీరీ జర్నలిస్ట్ ఆసిఫ్ సుల్తాన్కు శ్రీనగర్లోని కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మే 10న శ్రీనగర్లోని NIA కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసిందని ఆసిఫ్ సుల్తాన్...
Read moreమద్యం పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు మే 30వ తేదీ వరకు పొడిగించింది....
Read moreమాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్కు భద్రత కల్పిస్తున్న స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ జవాన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జామ్నేర్ పట్టణంలోని తన స్వంత ఇంట్లో అతను కాల్చుకున్నట్లు...
Read moreఅన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి, అప్పులు చేసి పంటలు పండిస్తే ప్రభుత్వం దాన్యాన్ని కోనుగోలు చేయడంలో జాప్యం చేస్తున్నారని మండిపడుతున్నారు. బుధవారం బీబీనగర్ మండలం...
Read moreశ్రీలంకకు చెందిన తమిళ వేర్పాటువాద సంస్థ ఎల్టీటీఈపై విధించిన నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం మంగళవారం మరో ఐదేళ్లు పొడిగించింది. ప్రజల్లో వేర్పాటువాద ధోరణిని పెంచడం, భారతదేశ ప్రాదేశిక...
Read more