ఏపీలో ఉరుములతో వర్షాలు
03/11/2025
చేవెళ్ల ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి!
03/11/2025
ఆఫ్ఘనిస్థాన్లో భారీ భూకంపం
03/11/2025
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 13వ తేదీన మణిపూర్లో పర్యటించే అవకాశాలు ఉన్నాయని ఐజ్వాల్లోని అధికారులు వెల్లడించారు. తొలుత ఆయన మిజోరంలో పర్యటిస్తారని అధికారులు తెలిపారు. బైరాబి-సైరంగ్ రైల్వే లైన్ను ప్రారంభించేందుకు ఆయన మిజోరం వెళ్తారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ...
మణిపూర్ హింసపై ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. హింస చెలరేగి ఏడాది దాటుతున్నా.. ఆ రాష్ట్రంలో శాంతియుత పరిస్థితులు నెలకొనటం లేదంటూ పాలకుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మాటల చాతుర్యంతో ఎన్నికల్లో గెలుపొందటంపై కాకుండా, దేశం ...
ప్రాంతీయ పార్టీల కూటమి ఏర్పడుతుంది. తెలంగాణ తడాఖా ఏంటో చూపిస్తాం. అవకాశం వస్తే ప్రధాని రేసులో ఉంటా. బీఆర్ఎస్ పేరు మార్చబోమని కేసీఆర్ స్పష్టం పార్లమెంట్ ఎన్నికల్లో ఆశ్చర్యకర ఫలితాలు రాబోతున్నాయన్నారు కేసీఆర్. తెలంగాణ భవన్ లో శనివారం మధ్యాహ్నం ఆయన ...