విమాన ప్రమాదంపై మంత్రి దిగ్భ్రాంతి
12/06/2025
ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో మంగళవారం 30 మంది నక్సలైట్లు సీనియర్ పోలీసు ఆఫీసర్ల ముందు లొంగిపోయారు. వీరిలో 6గురు మహిళా నక్సలైట్లు ఉన్నారు. 9 మంది నక్సలైట్లపై రూ.39 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ...