ప్రేమికులకు అండగా నిలిచినందుకు సీపీఎం కార్యాలయంపై దాడి
తమిళనాడు: కులాంతర వివాహం చేసుకున్న జంటకు అండగా నిలిచి, రక్షణ కల్పించారనే కారణంతో తమిళనాడులోని తిరునల్వేలి సీపీఐ(ఎం) జిల్లా కార్యాలయాన్ని ధ్వంసం చేశారు అమ్మాయి తరపు బంధువులు. వివరాల్లోకి వెళితే.. మదన్కుమార్ (28), ఉదయ దాక్షాయిణి (23) వేర్వేరు కులాలకు చెందిన ...