నాగ్పూర్ టూ ముంబైకి ఇక 8 గంటల్లోనే ప్రయాణం.. !
బాంబే: మహారాష్ట్రలో అతిపెద్ద ప్రాజెక్టులలో ఒకటైన సమృద్ధి మహామార్గ్ తుడిమెరుగులు దిద్దుకుంటోంది. చివరి దశ పనులు కొనసాగుతున్నాయి. మరో 15 రోజుల్లో పూర్తవboతుంది. ప్రస్తుతం ఇగత్పురి నుంచి ముమి వరకు 76 కిలోమీటర్ల మేర పనులు కొనసాగుతున్నాయి. 701 కి.మీ పొడవైన ...