ఏసీబీ కార్యాలయంలో కేటీఆర్
09/01/2025
తీవ్రంగా కలిచివేసింది: చంద్రబాబు
09/01/2025
నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 7.1గా నమోదైంది. ఈ రోజు తెల్లవారుజామున ఆరున్నర గంటలకు నేపాల్, భారత్, భూటాన్, బంగ్లాదేశ్, చైనా దేశాల్లో ప్రకంపనలు నమోదయ్యాయి. నేపాల్-టిబెట్ సరిహద్దులో ఈశాన్య లబుచేకు 93 కి.మీ ...