ఏసీబీ కార్యాలయంలో కేటీఆర్
09/01/2025
తీవ్రంగా కలిచివేసింది: చంద్రబాబు
09/01/2025
జమ్మూ ప్రాంతంలోని రియాసి, ఉదంపూర్, రాంబన్లతో సహా పలు ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మంగళవారం ఎన్ఐఏ సోదాలు నిర్వహించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. జమ్మూ కాశ్మీర్లోకి పాక్ ఉగ్రవాదుల చొరబాటుకు సంబంధించిన కేసులు నమోదు కావడంతో సోదాలు నిర్వహిస్తున్నామని, ...
ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో మంగళవారం 30 మంది నక్సలైట్లు సీనియర్ పోలీసు ఆఫీసర్ల ముందు లొంగిపోయారు. వీరిలో 6గురు మహిళా నక్సలైట్లు ఉన్నారు. 9 మంది నక్సలైట్లపై రూ.39 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ...