తులం బంగారానికి ఆశపడి ఓటేశారు: కేసీఆర్
31/01/2025
ఏసీబీ కార్యాలయంలో కేటీఆర్
09/01/2025
ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలోని కుత్రు రోడ్డుపై నక్సలైట్లు సైనికులతో కూడిన బొలెరో వాహనాన్ని ఐఈడీతో పేల్చివేశారు. ఈ ఘటనలో 8 మంది డిఆర్జిలతో సహా ఒక డైవర్ మరణించారు. మరో ఐదు మందికి పైగా సైనికులు గాయపడ్డారని బస్తర్ ఐజీ సుందర్రాజ్ ...
ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు భద్రతా వాహనాన్ని పేల్చివేయడంతో 9 మంది జవాన్లు మృతి చెందారు. దాడి సమయంలో మొత్తం తొమ్మిది మంది భద్రతా సిబ్బంది స్కార్పియో ఎస్యూవీలో ప్రయాణిస్తున్నట్లు తెలుస్తొంది. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో ఆపరేషన్ ముగించుకుని తిరిగి వస్తుండగా మధ్యాహ్నం 2.15 ...
నారాయణపూర్ జిల్లాలో శనివారం జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన ఎనిమిది మందిలో ఆరుగురు మావోయిస్టులను గుర్తించినట్లు బస్తర్ ఐజీ తెలిపారు. చనిపోయిన మావోయిస్టుల్లో ముగ్గురు సీపీఐ (మావోయిస్ట్) డివిజనల్ కమిటీ (డీవీసీ) సభ్యులు కాగా, మరో ముగ్గురు మావోయిస్టు పార్టీకి చెందిన పీపుల్స్ ...
నారాయణపూర్ జిల్లాలోని కుతుల్, ఫరస్ బేడ, కొడతమెట్ట అటవీ ప్రాంతాల్లో జరిగిన కాల్పుల్లో ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. అదే విధంగా ఎదురు కాల్పుల్లో ఓ జవాన్ మృతి చెందగా.. మరో ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలైనట్లు అధికారులు ...
నక్సలైట్లకు సరుకులు సరఫరా చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు సుక్మా పోలీసు అధికారులు తెలిపారు. 09.06.2024 ఆదివారం దేవరపల్లి అటవీ ప్రాంతంలో సుక్మా జిల్లా అదనపు పోలీసు సూపరింటెండెంట్ అభిషేక్ వర్మ , పోలీస్ సబ్-డివిజనల్ ఆఫీసర్ శ్రీ నిశాంత్ పాఠక్ ...
నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్లలో భాగంగా తొమ్మిది మంది నక్సలైట్లను రెండు వేరువేరు సంఘటనల్లో బుధవారం అరెస్టు చేసినట్లు బీజాపూర్ పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. వీరిలో ఐదుగురు నక్సల్స్ గత నెలలో పోలీసు కారును లక్ష్యంగా చేసుకుని ఐఈడీ పేలుడుకు పాల్పడ్డ వారుగా ...
ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో బుధవారం భద్రతా సిబ్బందికి మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు నక్సలైట్లు మరణించారని పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మద్దెడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీప్రాంతంలో భద్రతా సిబ్బంది బృందం నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్లో ...
రాయ్పూర్/బీజాపూర్: ఛత్తీస్గఢ్లోని దక్షిణ బస్తర్ ప్రాంతంలో శనివారం భద్రతా సిబ్బందితో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు నక్సలైట్లు మరణించినట్లు బీజాపూర్ ఎస్పీ జితేంద్ర యాదవ్ తెలిపారు. బీజాపూర్ జిల్లాలో ఇద్దరు నక్సలైట్లను కాల్చి చంపగా, పొరుగున ఉన్న సుక్మా జిల్లాలో మరొకరు మరణించినట్లు ...
ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో ఆదివారం 14 మంది మావోయిస్టులను అరెస్టు చేసినట్లు పోలీసు సూపరింటెండెంట్ జితేంద్ర యాదవ్ తెలిపారు. వీరిలో ఆరుగురు మహిళలు, ఎనిమిది మంది పురుషులు ఉన్నారని తెలిపారు. గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధి లోని ముట్వెండి అటవీ ప్రాంతం, ...