అతి విశ్వాసమే బీజేపీ కొంప ముంచింది: ఆర్ఎస్ఎస్ సీనియర్ నేత
నేతలు క్షేత్రస్థాయికి వెళ్లలేదు సోషల్మీడియానే నమ్ముకున్నారు అంకిత భావంతో పనిచేసే కార్యకర్తలను నిర్లక్ష్యం చేశారు క్షేత్రస్థాయి సమస్యలను గాలికి వదిలేశారు బీజేపీ ఎంపీలు, మంత్రులు ప్రజలకు అందుబాటులో లేరు స్థానిక నేతలను పక్కనపెట్టి వలస అభ్యర్థులను రుద్దారు హిమాచల్ప్రదేశ్ ఓటమికి నుండి ...