వాటర్ఫాల్ దగ్గర ఒక్కసారిగా పెరిగిన వరద.. ఒకరు మృతి
తమిళనాడులోని కుర్తాళంలో విషాదం జరిగింది. పాత కుర్తాళం జలపాతం దగ్గర పర్యాటకులు స్నానం చేస్తుండగా ఒక్కసారిగా వరద ఉప్పొంగింది. దీంతో జనం పరుగులు తీయగా అశ్విన్ అనే...
Read moreతమిళనాడులోని కుర్తాళంలో విషాదం జరిగింది. పాత కుర్తాళం జలపాతం దగ్గర పర్యాటకులు స్నానం చేస్తుండగా ఒక్కసారిగా వరద ఉప్పొంగింది. దీంతో జనం పరుగులు తీయగా అశ్విన్ అనే...
Read moreలోక్సభ ఎన్నికల వేళ ప్రధాని నరేంద్రమోదీ కాంగ్రెస్ కూటమిపై తీవ్ర విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. కాంగ్రెస్, ఎస్పీతో కూడిన విపక్ష ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అయోధ్యలో రామ...
Read moreఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయి జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బాల్క సుమాన్ ములాఖత్ అయ్యారు. ఈ...
Read moreAP: ఏపీలో దాడుల పర్వం కొనసాగుతూనే ఉంది. పల్నాడు, తాడిపత్రి ఘటనలు మరవకముందే విశాఖపట్నంలో మరో దారుణం చోటుచేసుకుంది. తెలుగుదేశం పార్టీకి ఓటేశారని ఓ ఇంట్లోకి వెళ్లిన...
Read moreతిరుపతిలో విషాదం చోటు చేసుకుంది . చెరువులో దీపం వదిలేందుకు తల్లి,కుతుళ్లు ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందారు. తిరుపతి జిల్లా వడమాలపేట మండలం ఎస్బీఆర్ పురంలో నివాసముంటున్న...
Read moreదేశ రాజధానిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బీజేపీ ఢిల్లీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదం కారణంగా కార్యాలయం భవనం నుంచి దట్టమైన పొగ...
Read moreలోక్సభ ఎన్నికల వేళ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అధికారిక నివాసంలో ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్కు ఎదురైన చేదు అనుభవం ఆ పార్టీని తీవ్రంగా కుదిపేసిన...
Read moreవరుస ఎన్కౌంటర్లో 45 మంది గ్రామస్తులు పూజలు చేసుకుంటున్న వాళ్లని చుట్టుముట్టి కాల్చి చంపారు మృతదేహాల పట్ల అమానవీయంగా, అవమానకరంగా వ్యవహరిస్తున్నారు దండకారణ్యాన్ని సైనిక కంటోన్మెంట్గా మార్చివేశారు...
Read moreAP: ఆంధ్రప్రదేశ్లో డీబీటీ పథకాలకు నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఎన్నికల కమిషన్ (ఈసీ). లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు బదిలీ చేయవచ్చని ఈసీ జవహర్ రెడ్డికి...
Read moreకాశ్మీరీ జర్నలిస్ట్ ఆసిఫ్ సుల్తాన్కు శ్రీనగర్లోని కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మే 10న శ్రీనగర్లోని NIA కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసిందని ఆసిఫ్ సుల్తాన్...
Read more