Editor

Editor

వాటర్‌ఫాల్ దగ్గర ఒక్కసారిగా పెరిగిన వరద.. ఒకరు మృతి

వాటర్‌ఫాల్ దగ్గర ఒక్కసారిగా పెరిగిన వరద.. ఒకరు మృతి

తమిళనాడులోని కుర్తాళంలో విషాదం జరిగింది. పాత కుర్తాళం జలపాతం దగ్గర పర్యాటకులు స్నానం చేస్తుండగా ఒక్కసారిగా వరద ఉప్పొంగింది. దీంతో జనం పరుగులు తీయగా అశ్విన్ అనే...

Read more

వాళ్లు అధికారంలోకి వ‌స్తే రామ మందిరాన్ని కూల్చేస్తారు : మోదీ

వాళ్లు అధికారంలోకి వ‌స్తే రామ మందిరాన్ని కూల్చేస్తారు : మోదీ

లోక్‌స‌భ ఎన్నిక‌ల వేళ ప్రధాని నరేంద్రమోదీ కాంగ్రెస్ కూటమిపై తీవ్ర విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. కాంగ్రెస్‌, ఎస్పీతో కూడిన విప‌క్ష ఇండియా కూట‌మి అధికారంలోకి వ‌స్తే అయోధ్య‌లో రామ...

Read more

కవితతో ప్రవీణ్‌ కుమార్, బాల్క సుమన్ ములాఖత్‌

కవితతో ప్రవీణ్‌ కుమార్, బాల్క సుమన్ ములాఖత్‌

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయి జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బాల్క సుమాన్ ములాఖత్ అయ్యారు. ఈ...

Read more

విశాఖలో దారుణం… టీడీపీకి ఓటేశారని దాడి

విశాఖలో దారుణం… టీడీపీకి ఓటేశారని దాడి

AP: ఏపీలో దాడుల పర్వం కొనసాగుతూనే ఉంది. పల్నాడు, తాడిపత్రి ఘటనలు మరవకముందే విశాఖపట్నంలో మరో దారుణం చోటుచేసుకుంది. తెలుగుదేశం పార్టీకి ఓటేశారని ఓ ఇంట్లోకి వెళ్లిన...

Read more

తిరుపతిలో విషాదం..నీట మునిగి తల్లి,కుతుళ్లు మృతి

తిరుపతిలో విషాదం..నీట మునిగి తల్లి,కుతుళ్లు మృతి

తిరుపతిలో విషాదం చోటు చేసుకుంది . చెరువులో దీపం వదిలేందుకు తల్లి,కుతుళ్లు ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందారు. తిరుపతి జిల్లా వడమాలపేట మండలం ఎస్‌బీఆర్‌ పురంలో నివాసముంటున్న...

Read more

ఢిల్లీ బీజేపీ కార్యాల‌యంలో అగ్నిప్ర‌మాదం

ఢిల్లీ బీజేపీ కార్యాల‌యంలో అగ్నిప్ర‌మాదం

దేశ రాజ‌ధానిలో భారీ అగ్నిప్ర‌మాదం చోటుచేసుకుంది. బీజేపీ ఢిల్లీ రాష్ట్ర కార్యాల‌యంలో గురువారం మ‌ధ్యాహ్నం మంట‌లు చెల‌రేగాయి. అగ్నిప్రమాదం కార‌ణంగా కార్యాల‌యం భ‌వ‌నం నుంచి ద‌ట్ట‌మైన పొగ...

Read more

కేజ్రీవాల్‌ వ్యక్తిగత సహాయకుడికి సమన్లు పంపిన మహిళా కమిషన్‌

కేజ్రీవాల్‌ వ్యక్తిగత సహాయకుడికి సమన్లు పంపిన మహిళా కమిషన్‌

లోక్‌సభ ఎన్నికల వేళ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ అధికారిక నివాసంలో ఆప్‌ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌కు ఎదురైన చేదు అనుభవం ఆ పార్టీని తీవ్రంగా కుదిపేసిన...

Read more

వరుస ఎన్‌కౌంటర్లపై మావోయిస్టు పార్టీ ప్రకటన

వరుస ఎన్‌కౌంటర్లపై మావోయిస్టు పార్టీ ప్రకటన

వరుస ఎన్‌కౌంటర్లో 45 మంది గ్రామస్తులు పూజలు చేసుకుంటున్న వాళ్లని చుట్టుముట్టి కాల్చి చంపారు మృతదేహాల పట్ల అమానవీయంగా, అవమానకరంగా వ్యవహరిస్తున్నారు దండకారణ్యాన్ని సైనిక కంటోన్మెంట్‌గా మార్చివేశారు...

Read more

ఏపీలో డీబీటీ నిధుల విడుదల

ఏపీలో డీబీటీ నిధుల విడుదల

AP: ఆంధ్రప్రదేశ్‌లో డీబీటీ పథకాలకు నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఎన్నికల కమిషన్ (ఈసీ). లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు బదిలీ చేయవచ్చని ఈసీ జవహర్ రెడ్డికి...

Read more

కాశ్మీరీ జర్నలిస్ట్ ఆసిఫ్ సుల్తాన్‌ విడుదల

కాశ్మీరీ జర్నలిస్ట్ ఆసిఫ్ సుల్తాన్‌ విడుదల

కాశ్మీరీ జర్నలిస్ట్ ఆసిఫ్ సుల్తాన్‌కు శ్రీనగర్‌లోని కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మే 10న శ్రీనగర్‌లోని NIA కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసిందని ఆసిఫ్ సుల్తాన్...

Read more
Page 41 of 54 1 40 41 42 54

Instagram Photos

Subscribe

Subscription Form