మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు
Hyd: తెలంగాణలోని వివిధ జిల్లాల్లో 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండల తీవ్రతకు ప్రజలు అల్లాడిపోతున్నారు. వీటికి తోడు వడగాలులు మరింత తీవ్రంగా ఉండొచ్చని వాతావరణ...
Read moreHyd: తెలంగాణలోని వివిధ జిల్లాల్లో 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండల తీవ్రతకు ప్రజలు అల్లాడిపోతున్నారు. వీటికి తోడు వడగాలులు మరింత తీవ్రంగా ఉండొచ్చని వాతావరణ...
Read moreగన్ కల్చర్కు అమెరికాలో మరో తెలుగు విద్యార్థి బలమయ్యాడు. ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో రంగారెడ్డి జిల్లాకు చెందిన ప్రవీణ్ అనే యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం...
Read moreనల్లగొండ: పట్టణంలోని ప్రభుత్వ దవాఖానలో మూడేండ్ల బాలుడు కిడ్నాప్ కలకలం సృష్టిస్తున్నది. హాస్పిటల్ ఆవరణలో ఆడుకుంటున్న అబు అనే మూడేండ్ల బాబును గుర్తు తెలియని వ్యక్తి ఎత్తుకెళ్లాడు....
Read moreTG: మాజీ సీఎం కేసీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జహీరాబాద్ బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ఏడాది పాలనలో...
Read moreఢిల్లీ: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్కు షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు శుక్రవారం రాజీనామా...
Read moreHyderabad: ఏసీబీ కార్యాలయంలో కేటీఆర్ ను ప్రశ్నిస్తున్నారు అధికారులు. బిజినెస్ రూల్స్ ఉల్లంఘన, హెచ్ఏండీఏ నిధుల దుర్వినియోగం వంటి అంశాలపై ఆయనను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తొంది. కేబినెట్ అనుమతి...
Read moreAP: తిరుపతిలో దుర్ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వారా దర్శనం టోకెన్ల కోసం వచ్చిన భక్తులు...
Read moreరాత్రి 8.50కి క్యూలైన్లోకి అనుమతి ఒక్కసారిగా దూసుకొచ్చిన భక్తులు ఒక్కసారిగా తోపులాట.. నలిగిన భక్తులు టీటీడీ చరిత్రలో తొలిసారి దుర్ఘటన తిరుపతి: ‘తిరుమల’ చరిత్రలోనే తీవ్ర విషాదం...
Read moreమార్చి 31 వరకు బెయిల్ మంజూరు అనుచరులను కలవరాదని కండిషన్ అత్యాచారం కేసులో దోషిగా తేలిన ఆశారాం బాపుకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మైనర్ను...
Read moreAP: సౌర, పవన విద్యుత్ రంగాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రెండు కీలక ఒప్పందాలు చేసుకుంది. దేశంలోనే అతిపెద్ద విండ్ ఎనర్జీ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు సుజ్లాన్...
Read more