బీజాపూర్లో ఐఈడీ పేలి మహిళకు తీవ్ర గాయాలు
బీజాపూర్: ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో నక్సలైట్లు అమర్చిన ఐఈడీ పేలడంతో మహిళకు తీవ్ర గాయాలు అయినట్లు జిల్లా పోలీసుల అధికారి తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం బీజాపూర్...
Read moreబీజాపూర్: ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో నక్సలైట్లు అమర్చిన ఐఈడీ పేలడంతో మహిళకు తీవ్ర గాయాలు అయినట్లు జిల్లా పోలీసుల అధికారి తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం బీజాపూర్...
Read moreAP: జనసేన అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే కొణిదల పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా, మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో బుధవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు....
Read moreమెగాస్టార్ చిరంజీవి మాజీ అల్లుడు శిరీష్ భరద్వాజ్ మృతి చెందాడు. గత కొంతకాలంగా లంగ్ క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు...
Read moreడార్జిలింగ్లో జరిగిన కాంచన్జంగా ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదం పట్ల నగీనా ఎంపీ, భీం ఆర్మీ ఛీప్ చంద్రశేఖర్ ఆజాద్ దిగ్బ్రాంతిని వ్యక్తం చేసాడు. బుల్లెట్ రైలు కంటే...
Read moreమహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కోటగడ్డకు చెందిన ప్రవళిక, రవీందర్ గతకొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ ప్రవళిక ఉరి వేసుకుని ఆత్మహత్య...
Read moreజార్ఖండ్లోని పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలో సోమవారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో ఒక మహిళతో సహా నలుగురు మావోయిస్టులు మరణించారని అధికారులు తెలిపారు. టోంటో - గోయిల్కెరా ప్రాంతంలో...
Read moreనారాయణపూర్ జిల్లాలో శనివారం జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన ఎనిమిది మందిలో ఆరుగురు మావోయిస్టులను గుర్తించినట్లు బస్తర్ ఐజీ తెలిపారు. చనిపోయిన మావోయిస్టుల్లో ముగ్గురు సీపీఐ (మావోయిస్ట్) డివిజనల్...
Read moreబీజాపూర్: ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో శనివారం నలుగురు నక్సలైట్లను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారి నుంచి పేలుడు పదార్థాలు, నిషేధిత పార్టీకి చెందిన కరపత్రాలు, పోస్టర్లు...
Read moreతమిళనాడు: కులాంతర వివాహం చేసుకున్న జంటకు అండగా నిలిచి, రక్షణ కల్పించారనే కారణంతో తమిళనాడులోని తిరునల్వేలి సీపీఐ(ఎం) జిల్లా కార్యాలయాన్ని ధ్వంసం చేశారు అమ్మాయి తరపు బంధువులు....
Read moreఛత్తీస్గఢ్: నారాయణపూర్లో భద్రతా బలగాలకు- నక్సలైట్లకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో 8 మంది నక్సలైట్లతో పాటూ ఒక జవాను మరణించిన విషయం తెలిసిందే. మరో ఇద్దరు భద్రతా...
Read more