ఆ దాడి వెనుక భారత్: పాక్ ప్రధాని
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం పేలుడు సంభవించిన మరుసటి రోజే.. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లో కూడా పేలుడుతో దద్దరిల్లింది. ఈ పేలుడులో 12 మంది మరణించగా.. 27మంది గాయపడ్డారు. ఢిల్లీ మాదిరిగానే పాక్లోనూ కారులో బాంబు పేలుడు సంభవించింది. ...







