పెహల్గాం బాధితులకు క్షమాపణ చెప్పండి: ఎంపీ జయా బచ్చన్
ఢిల్లీ: బాధితులకు క్షమాపణ చెప్పి ఉంటే ఇంత వరకు వచ్చేది కాదన్నారు రాజ్యసభ సభ్యురాలు జయా బచ్చన్. పెహల్గాం దాడి విషయంపై రాజ్యసభలో జరిగిన చర్చలో ఆమె పాల్గొని అధికారంలో వున్న వారికి వినయం ముఖ్యమన్నారు. మన రక్షణ మంత్రి ఆత్మనిర్భర్ ...










