ఏసీబీ కార్యాలయంలో కేటీఆర్
09/01/2025
తీవ్రంగా కలిచివేసింది: చంద్రబాబు
09/01/2025
ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దు అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య సోమవారం ఉదయం ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల ఘటనలో ఓ జవాను తీవ్ర గాయపడ్డట్లు తెలుస్తోంది. గరియాబంద్ జిల్లా కన్వర్ భౌడి అటవీ ప్రాంతంలో ఈ దాడి జరిగినట్లు ...