Tag: Minister Ponnam Prabhakar

మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా: మంత్రి పొన్నం

మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా: మంత్రి పొన్నం

చేవెళ్ల: చేవెళ్ల ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు మృతి చెందారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించినట్లు వెల్లడించారు. క్షతగాత్రులకు రూ.2లక్షల చొప్పున పరిహారం అందిస్తున్నట్లు ప్రకటించారు. ...

బీజేపీ చీఫ్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఫైర్‌

బీజేపీ చీఫ్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఫైర్‌

TS:  బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు 9వ షెడ్యూల్‌లోకి తీసుకురాలేమని ప్రకటించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావుపై మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మరోసారి తన నిజస్వరూపాన్ని బయట పెట్టుకున్నారని విమర్శించారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ల పెంపు ...

Subscribe

Subscription Form