ల్యాండ్ మైన్ పేలి ముగ్గురు గ్రేహౌండ్స్ పోలీసులు మృతి
పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి మృత దేహాలు తరలింపు. హైదరాబాద్ : తెలంగాణ - చత్తీస్ గడ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన ల్యాండ్ మైన్ పేలి ముగ్గురు గ్రేహౌండ్స్ పోలీసులు మృతి చెందారు. మృతి చెందిన ముగ్గురు ...







