పాఠశాల వాష్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన విద్యార్థిని !
యాద్గిర్: కర్ణాటకలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని పాఠశాల వాష్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన యాద్గిర్ జిల్లాలో చోటు చేసుకోగా.. గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. యాద్గిర్ ...







