ఎమ్మెల్యే కౌశిక్రెడ్డిపై కేసు
12/11/2025
ర్యాగింగ్కు పాల్పడితే జైలుకే: ఎస్పీ
12/11/2025
ఆ దాడి వెనుక భారత్: పాక్ ప్రధాని
12/11/2025
ఢిల్లీ: చేవెళ్ల రోడ్డు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. గాయపడిన వాళ్లు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. అదే సమయంలో ప్రధాని సహాయ నిధి నుంచి పరిహారం ప్రకటించారు. ఈ సందర్భంగా ...
చేవెళ్ల: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మీర్జాగూడ సమీపంలో తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న తాండూరు డిపో ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ ఢీకొట్టింది. దీంతో ఇద్దరు డ్రైవర్లతో సహా ఈ ప్రమాదంలో ...