యెమెన్లో ఘోరం విషాదం పడవ బోల్తా పడి 68 మృతి
యెమెన్లో ఘోరం విషాదం చోటుచేసుకుంది. సముద్రంలో పడవ బోల్తా పడిన ఘటనలో ఏకంగా 68 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 74 మంది గల్లంతు అయ్యారు. వివరాల్లోకి వెళితే ఆదివారం 154 మంది వలసదారులతో వెళుతున్న బోటు యెమెన్ అభ్యాన్ ప్రావిన్స్ ...







