సైనిక చర్య పరిష్కారం కాదు: మెహబూబా ముఫ్తీ
09/05/2025
రాయపూర్: ఆపరేషన్ కగార్ కొనసాగుతుందని ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి మరోమారు పునరుద్ఘాటించారు. గురువారం రాయపూర్లోని క్యాంపు కార్యాలయంలో మావోయిస్టులు అమర్చిన ఐఇడీల పేలుళ్ల కారణంగా శరీర భాగాలను కోల్పోయి, గాయపడిన బాధితులు ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి, ఉప ...
ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు భద్రతా వాహనాన్ని పేల్చివేయడంతో 9 మంది జవాన్లు మృతి చెందారు. దాడి సమయంలో మొత్తం తొమ్మిది మంది భద్రతా సిబ్బంది స్కార్పియో ఎస్యూవీలో ప్రయాణిస్తున్నట్లు తెలుస్తొంది. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో ఆపరేషన్ ముగించుకుని తిరిగి వస్తుండగా మధ్యాహ్నం 2.15 ...