ఢిల్లీకి సీఎం రేవంత్
TS: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. కాంగ్రెస్ నేతలతో పలు కీలక అంశాలపై చర్చించేందుకు ఆయన ఈ పర్యటన చేపట్టారు. తెలంగాణలో కాంగ్రెస్...
Read moreTS: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. కాంగ్రెస్ నేతలతో పలు కీలక అంశాలపై చర్చించేందుకు ఆయన ఈ పర్యటన చేపట్టారు. తెలంగాణలో కాంగ్రెస్...
Read moreUP: ఉత్తరప్రదేశ్లోని సంభల్లో (Sambhal) ఉద్రిక్తత కొనసాగుతున్నది. మసీదు సర్వే సందర్భంగా హింస చెలరేగడంతో నలుగురు యువకులు మరణించడంతోపాటు 30 మంది పోలీసులు గాయపడ్డారు. పరిస్థితులు నివురుగప్పిన...
Read moreభారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగం అదానీ అంశంపై కాంగ్రెస్ చర్చించే అవకాశం దిల్లీ: పార్లమెంటు శీతాకాల...
Read moreశ్రీనగర్ : జమ్మూ కాశ్మీర్ వేసవి రాజధాని శ్రీనగర్లో చలి పంజా విరుచుకుపడుతుంది. సీజన్లో అత్యంత కనిష్ట స్తాయిలో మైనస్ 1.2 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఖాజిగుండ్...
Read moreజమ్మూ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో జమ్మూ నగరంలో నిర్వాసిత కాశ్మీరీ పండిట్లకు చెందిన డజను దుకాణాలను కూల్చివేసింది, నోటీసులు జారీ చేయకుండానే కూల్చివేతకు పాల్పడిన అధికారులపై చర్య...
Read moreజమ్మూ ప్రాంతంలోని రియాసి, ఉదంపూర్, రాంబన్లతో సహా పలు ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మంగళవారం ఎన్ఐఏ సోదాలు నిర్వహించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. జమ్మూ...
Read moreఇంఫాల్: మణిపూర్లో చెలరేగుతున్న హింసను అరికట్టి శాంతిని నెలకొల్పేందుకు అదనపు కేంద్ర బలగాలను మోహరించారు. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ (సిఎపిఎఫ్)కి చెందిన మరో ఎనిమిది కంపెనీలు...
Read moreభారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO) రూపొందించిన అత్యాధునిక సమాచార ఉపగ్రహం జీశాట్-20 (GSAT 20) విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. అమెరికా ఫోరిడాలోని కేప్ కెనవెరాల్...
Read moreమాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ఇందిరా గాంధీకి ఘనంగా నివాళులర్పించారు. మంగళవారం ఉదయం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే...
Read moreదేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి దిగజారింది. ఈ సీజన్లో తొలిసారిగా ‘సివియర్ ప్లస్'కు చేరుకోవడంతో కాలుష్య నియంత్రణ మండలి నాలుగో దశ గ్రేడెడ్...
Read more