Editor

Editor

ఎండకు సొమ్మసిల్లిన విద్యార్ధులు…ఆసుపత్రికి తరలింపు

ఎండకు సొమ్మసిల్లిన విద్యార్ధులు…ఆసుపత్రికి తరలింపు

బీహార్‌లో ఎండలు దంచికొడుతున్నాయి. పలు జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్టోగ్రతలు నమోదయ్యాయి. ఇంతటి ఎండలోనూ స్కూళ్లు పనిచేస్తుండటంతో బుదవారం ఉదయం ప్రార్థన సమయంలో విద్యార్థులు స్పృహతప్పి...

Read more

బీజేపీ ఎంపీ అభ్యర్ధి కారు బీభత్సం.. ఇద్దరు మృతి

బీజేపీ ఎంపీ అభ్యర్ధి కారు బీభత్సం.. ఇద్దరు మృతి

బీజేపీ ఎంపీ అభ్యర్ధి, బ్రిజ్‌ భూషణ్‌ సింగ్‌ కుమారుడు కరణ్ భూషణ్ సింగ్ కాన్వాయ్‌లోని కారు ఒక బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మరణించారు....

Read more

బీజాపూర్‌లో 33 మంది నక్సల్స్ లొంగుబాటు

బీజాపూర్‌లో 33 మంది నక్సల్స్ లొంగుబాటు

బీజాపూర్, మే 25: ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్స్ ప్రభావిత బీజాపూర్ జిల్లాలో శనివారం 33 మంది నక్సలైట్లు లొంగిపోయారు. ఈ నక్సలైట్లలో ముగ్గురిపై రూ.5 లక్షల రివార్డ్ ఉన్నట్లు...

Read more

దక్షిణ బస్తర్‌లో ఎన్‌కౌంటర్‌…ముగ్గురు మావోయిస్టులు మృతి

దక్షిణ బస్తర్‌లో ఎన్‌కౌంటర్‌…ముగ్గురు మావోయిస్టులు మృతి

రాయ్‌పూర్/బీజాపూర్: ఛత్తీస్‌గఢ్‌లోని దక్షిణ బస్తర్ ప్రాంతంలో శనివారం భద్రతా సిబ్బందితో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు నక్సలైట్లు మరణించినట్లు బీజాపూర్ ఎస్పీ జితేంద్ర యాదవ్ తెలిపారు. బీజాపూర్ జిల్లాలో...

Read more

గుజరాత్‌లో భారీ అగ్ని ప్రమాదం..22 మంది సజీవ దహనం

గుజరాత్‌లో భారీ అగ్ని ప్రమాదం..22 మంది సజీవ దహనం

గుజరాత్ రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గుజరాత్ లోని రాజ్ కోట్ లో ఉన్న ఓ గేమింగ్ జోన్ లో శనివారం సాయంత్రం మంటలు చెలరేగాయి....

Read more

ముగ్గురు మావోయిస్టులు లొంగుబాటు

ముగ్గురు మావోయిస్టులు లొంగుబాటు

దంతెవాడ (ఛత్తీస్‌గఢ్), మే 24: వరుస ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో శుక్రవారం ముగ్గురు మావోయిస్టులు పోలీసు సూపరింటెండెంట్ ఎదుట లొంగిపోయారు. ముగ్గురిలో ఒకరు మహిళా...

Read more

కొండచరియలు విరిగిపడి వంద మంది మృతి

కొండచరియలు విరిగిపడి వంద మంది మృతి

పాపువా న్యూ గునియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మారుమూల గ్రామంలో కొండచరియలు విరిగిపడటంతో సుమారు 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఆస్ట్రేలియా బ్రాడ్‌ కాస్టింగ్‌ కార్పొరేషన్‌...

Read more

కేన్స్ లో సత్తా చాటిన ఇండియన్ దర్శకులు…రెండు అవార్డ్స్ కైవసం

కేన్స్ లో సత్తా చాటిన ఇండియన్ దర్శకులు…రెండు అవార్డ్స్  కైవసం

77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో ఇండియాకు రెండు అవార్డ్స్ దక్కాయి.. మైసూరుకు చెందిన ఫిల్మ్‌మేక‌ర్ చిదానంద ఎస్ నాయ‌క్‌ ఫ‌స్ట్ ప్రైజ్ గెగెలుచుకోగా, మాన్సీ మ‌హేశ్వ‌రిలర్అ మూడ‌వ...

Read more

డీయూలో ఎన్నికల బహిష్కరణ నినాదాలు.

డీయూలో ఎన్నికల బహిష్కరణ నినాదాలు.

ఢిల్లీ యూనివర్సిటీ మరోసారి వార్తల్లో నిలిచింది. మే25న లోక్‌సభకు చివరి దశ పోలింగ్ జరగనున్న నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికలను బహిష్కరించాలని క్యాంపస్‌లోని పలు గోడలపై నినాదాలు రాశారు...

Read more

అమెరికాలో రోడ్డు ప్రమాదం, ఆంధ్రా విద్యార్ధి మృతి

అమెరికాలో రోడ్డు ప్రమాదం, ఆంధ్రా విద్యార్ధి మృతి

అమెరికాలో విషాద చోటుచేసుకుంది.. న్యూయార్క్‌‌లో జరిగిన బైక్‌ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువకుడు బీలం అచ్యుత్‌ చనిపోయాడు. న్యూయార్క్‌ స్టేట్‌ యూనివర్సిటీలో అచ్యుత్ చదువుతున్నాడు.. బుధవారం సాయంత్రం...

Read more
Page 8 of 25 1 7 8 9 25

Instagram Photos

Subscribe

Subscription Form