ఎంపీగా కొనసాగుతా: అఖిలేష్ యాదవ్
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్.. తాను ఎంపీగానే కొనసాగుతానని ప్రకటించారు. కొత్తగా ఎన్నికైన సమాజ్వాది పార్టీ ఎంపీలతో ఇవాళ అఖిలేష్ యాదవ్...
Read moreఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్.. తాను ఎంపీగానే కొనసాగుతానని ప్రకటించారు. కొత్తగా ఎన్నికైన సమాజ్వాది పార్టీ ఎంపీలతో ఇవాళ అఖిలేష్ యాదవ్...
Read moreవిద్యుత్ కొనుగోలు విషయంలో మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు జారీ అయ్యాయి. యాదాద్రి థర్మల్ ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకల పై విచారణకు జస్టిస్ నరసింహా రెడ్డి...
Read moreకన్నడ స్టార్ హీరో దర్శన్ మర్డర్ కేసులో అరెస్ట్ అయ్యారు. పోలీసులు దర్శన్ ను మైసూరు ఫామ్ హౌస్ లో ఉండగా నేడు ఉదయం అరెస్ట్ చేసినట్లు...
Read moreAP: జనసేన శాసనసభ పక్ష నేతగా ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ శాసనసభ పక్ష సమావేశం...
Read moreమణిపూర్ హింసపై ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. హింస చెలరేగి ఏడాది దాటుతున్నా.. ఆ రాష్ట్రంలో శాంతియుత పరిస్థితులు నెలకొనటం లేదంటూ పాలకుల...
Read moreలోక్సభ ఎన్నికల్లో విజయం సాధించిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్కు చేదు అనుభవం ఎదురైంది. చండీగఢ్ విమానాశ్రయంలో సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ ఆమెకు చెంపదెబ్బ...
Read moreతృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ అధినేత్రి , పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నుంచి గెలిచిన ముగ్గురు ఎంపీలు తమతో...
Read moreరాజస్థాన్ కోటాలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. ఒత్తిడి కారణంగా ఇప్పటికే పలువురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా మరో విద్యార్థి తనువు చాలించింది....
Read moreనక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్లలో భాగంగా తొమ్మిది మంది నక్సలైట్లను రెండు వేరువేరు సంఘటనల్లో బుధవారం అరెస్టు చేసినట్లు బీజాపూర్ పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. వీరిలో ఐదుగురు నక్సల్స్...
Read moreఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో బుధవారం భద్రతా సిబ్బందికి మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు నక్సలైట్లు మరణించారని పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మద్దెడ్...
Read more