Editor

Editor

చైనాలో భారీ భూకంపం

చైనాలో భారీ భూకంపం

చైనాలోని సిచువాన్‌ ప్రావిన్స్‌లోని జిన్‌లాంగ్‌ కౌంటీలో గురువారం మధ్యాహ్నం 1:17 గంటల సమయంలో భూమి ఒక్కసారిగా కంపించింది. భూకంపం తీవ్రత రిక్టరు స్కేలుపై 5.4గా నమోదైనట్లు చైనా...

Read more

బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టు స్టే..!

బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టు స్టే..!

నామినేషన్ ప్రారంభం రోజే ఎన్నికలకు బ్రేక్ నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలి తదుపరి విచారణ నాలుగు వారాల సమయం Hyd: బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో...

Read more

అస్సాంలో జర్నలిస్టుపై దాడి

అస్సాంలో జర్నలిస్టుపై దాడి

దిబ్రూఘర్: అస్సాంలోని దిబ్రూఘర్ పట్టణంలో స్థానిక టీవీ జర్నలిస్ట్ దాడికి గురయ్యాడు. నిర్మాలి గావ్ ప్రాంతం శుక్రవారం రాత్రి దుండగులు దాడికి పాల్పడ్డట్లు తెలుస్తోంది. గాయపడిన జర్నలిస్ట్...

Read more

ట్రంప్ చెప్పిన దాడులు ఆగట్లేదు

ట్రంప్ చెప్పిన దాడులు ఆగట్లేదు

టెల్ అవీవ్: శనివారం ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో కనీసం 70 మంది పాలస్తీనియన్లు మరణించారని, వారిలో ఏడుగురు పిల్లలు ఉన్నారని అల్ జజీరా నివేదించింది. ఆమెరికా ప్రతిపాధించిన...

Read more

పలు జిల్లాల్లో భారీ వర్షాలు

పలు జిల్లాల్లో భారీ వర్షాలు

హైదరాబాద్‌: జిల్లా వ్యాప్తంగా తెల్లవారుజాము నుంచి ఎడతెరపి వాన (Heavy Rain) కురుస్తున్నది. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, ఎస్‌ఆర్‌నగర్‌, ఫిల్మ్‌ నగర్‌, ఖైరతాబాద్‌, అమీర్‌పేట, యూసఫ్‌గూడ, లక్డీకపూల్‌,...

Read more

హిమాచల్‌‌లో భీకర వర్షాలు..కొట్టుకుపోయిన వాహనాలు

హిమాచల్‌‌లో భీకర వర్షాలు..కొట్టుకుపోయిన వాహనాలు

సిమ్లా: హిమాచల్‌ ప్రదేశ్‌లో మరోసారి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజధాని సిమ్లా, మండి సహా పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. ఈ వర్షానికి వరదలు సంభవించాయి....

Read more

మళ్ళీ సీఎం కావాలనుంది: రేవంత్ రెడ్డి

మళ్ళీ సీఎం కావాలనుంది: రేవంత్ రెడ్డి

విద్యాశాఖను ప్రక్షాలన చేయాలన్నదే ప్రభుత్వం లక్ష్యం గత ప్రభుత్వం ఓయూ, కేయూలను నిర్లక్ష్యం చేసింది ప్రతి మూలకు తెలంగాణ నినాధాన్ని చేరవేసింది టీచర్లే ఐటీఐలను అధునీకరిస్తున్నాం ఉపాధ్యాయులందరికీ...

Read more

దారుణం… నాలుగేండ్ల చిన్నారి మృతి

దారుణం… నాలుగేండ్ల చిన్నారి మృతి

నల్లగొండ: నల్లగొండ పట్టణంలో విషాదం చోటుచేసుకున్నది. స్కూలు బస్సులో కింద పడి నాలుగేండ్ల చిన్నారి మరణించింది. జస్మిత అనే చిన్నారి దేవరకొండ రోడ్డులోని ఓ ప్రైవేటు పాఠశాలలో...

Read more

కార్య‌క‌ర్త‌ల మ‌నోభావాల మేర‌కు నిర్ణ‌యం తీసుకున్నారు: ఎమ్మెల్యే ప‌ల్లా

కార్య‌క‌ర్త‌ల మ‌నోభావాల మేర‌కు నిర్ణ‌యం తీసుకున్నారు: ఎమ్మెల్యే ప‌ల్లా

హైద‌రాబాద్ : క‌న్న‌బిడ్డ కంటే పార్టీ శ్రేయ‌స్సే ముఖ్య‌మ‌ని కేసీఆర్ తెలియ‌జేశారు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి తెలిపారు. క‌విత స‌స్పెన్ష‌న్‌పై ఎమ్మెల్యే ప‌ల్లా...

Read more
Page 6 of 54 1 5 6 7 54

Instagram Photos

Subscribe

Subscription Form