చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం..20 మంది మృతి
చేవెళ్ల: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మీర్జాగూడ సమీపంలో తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న తాండూరు డిపో ఆర్టీసీ బస్సును కంకర...
Read moreచేవెళ్ల: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మీర్జాగూడ సమీపంలో తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న తాండూరు డిపో ఆర్టీసీ బస్సును కంకర...
Read moreహైదరాబాద్: కాల్పుల విరమణను మరో 6 నెలల పాటు కొనసాగిస్తున్నట్లు మావోయిస్టు పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ తెలిపారు. శాంతియుత వాతావరణం కొనసాగాలని తెలంగాణ సమాజం...
Read moreభారత్లో ఆందోళనకర పరిస్థితి నెలకొంది. భారత టీనేజర్లలో దాదాపు సగం మంది విటమిన్ డి లోపంతో బాధ పడుతున్నారు! మెట్రోపోలిస్ హెల్త్ కేర్ నిర్వహించిన జాతీయ విశ్లేషణలో...
Read moreహైదరాబాద్: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ రాష్ట్ర మంత్రి అజారుద్దీన్ కౌంటర్ ఇచ్చారు. కిషన్ రెడ్డి ఏదైనా మాట్లాడతారని.. తన దేశభక్తిపై తనకు...
Read moreఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకీ క్షీణిస్తోంది. దీపావళి తర్వాత గాలి నాణ్యత ప్రమాదకరస్థాయికి చేరిందని కమ్యూనిటీ ప్లాట్ఫామ్ లోకల్ సర్కిల్స్ నిర్వహించిన సర్వేలో...
Read moreగౌహతి: ఇజ్రాయెల్ మరియు హమాస్ మధ్య గాజా కాల్పుల విరమణ ఒప్పందం ఓ నేపాలి కుటుంబంలో ఆశను రేకెత్తిస్తుంది. అక్టోబర్ 2023 దాడిలో హమాస్ బందీగా తీసుకున్న...
Read moreHyd: తెలంగాణ డీజీపీ శివధర్రెడ్డి ఎదుట ముగ్గురు మావోయిస్టు సీనియర్, కీలక నేతలు శుక్రవారం లొంగిపోయారు. ఇందులో సిద్దిపేట జిల్లా వాసి కుంకటి వెంకటయ్య అలియాస్ రమేశ్,...
Read moreఫిలిప్పీన్స్లోని మిండనావో ద్వీపాన్ని భారీ భూకంపం కుదిపేసింది. శుక్రవారం ఉదయం 9.43 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) మిండనావో ద్వీపంలో 7.4 తీవ్రతతో భూకంపం వచ్చింది. పసిఫిక్...
Read moreలక్నో: టేకాఫ్ అవుతున్న ప్రైవేట్ విమానం రన్ వే నుంచి జారింది. రన్ వే పక్కన్న ఉన్న గడ్డిలోకి అది దూసుకెళ్లింది. ఆ ప్రైవేట్ విమానంలో ఉన్న...
Read moreఅమరావతి : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య ఏడుకు చేరుకుంది. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. జిల్లాలోని...
Read more