Editor

Editor

మావోయిస్టుల దాడిలో తొమ్మిది మంది మృతి

మావోయిస్టుల దాడిలో తొమ్మిది మంది మృతి

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు భద్రతా వాహనాన్ని పేల్చివేయడంతో 9 మంది జవాన్లు మృతి చెందారు. దాడి సమయంలో మొత్తం తొమ్మిది మంది భద్రతా సిబ్బంది స్కార్పియో ఎస్‌యూవీలో ప్రయాణిస్తున్నట్లు...

Read more

హైడ్రా దూకుడు…!

హైడ్రా దూకుడు…!

Hyd: అక్రమ నిర్మాణాలపై హైడ్రా (HYDRAA) దూకుడు కొనసాగుతున్నది. అయ్యప్ప సొసైటీలో 100 ఫీట్‌ రోడ్డులో ప్రధాన రహదారికి ఆనుకొని అక్రమంగా నిర్మించిన 5 అంతస్తుల భవనాన్ని...

Read more

మూసీ నది పునరుజ్జీవనం – ఏం జరుగుతోంది?

మూసీ నది పునరుజ్జీవనం – ఏం జరుగుతోంది?

డాక్టర్ బాబూరావు మూసీకి పూర్వ వైభవాన్ని తెచ్చే లక్ష్యంతో తెలంగాణా ప్రభుత్వం మూసీ నదీ తీర అభివృద్ధి కార్పోరేషన్ (MRDCL) ఏర్పాటు చేసింది. ఆ లక్ష్య సాధనలోని...

Read more

హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు

హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు

డేవిడ్ మన దేశంలోని వివిధ రాష్ట్రాలలో షుమారు 700 తెగలకు చెందిన 9 కోట్ల మందికిపైగా ఆదివాసులు జీవనం సాగిస్తున్నారు. వీరిలో 92 శాతానికి ప్రధాన జీవనాధారం...

Read more

జర్నలిస్ట్ హత్య.. సెప్టిక్ ట్యాంక్‌లో మృతదేహం

జర్నలిస్ట్ హత్య.. సెప్టిక్ ట్యాంక్‌లో మృతదేహం

బీజాపూర్: బీజాపూర్ జర్నలిస్ట్ ముఖేష్ చంద్రకర్ హత్యకు గురయ్యాడు. జనవరి 1 నుంచి ముఖేష్ కనిపించకుండా పోవడంతో అతని అన్న యుకేశ్ చంద్రకర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు...

Read more

నేటి నుంచే నుమాయిష్‌

నేటి నుంచే నుమాయిష్‌

Hyderabad: అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్‌) శుక్రవారం ప్రారంభం కానుంది. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మృతి చెందడంతో సంతాప దినాలుగా ప్రభుత్వం ప్రకటించడం, దీంతో...

Read more

ఢిల్లీలో పొగమంచు.. 200 విమానాలు ఆలస్యం..!

ఢిల్లీలో పొగమంచు.. 200 విమానాలు ఆలస్యం..!

రాజధాని ఢిల్లీ నగరాన్ని పొగమంచు కమ్మేసింది. ప్రతికూల వాతావరణం కారణంగా శుక్రవారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయంలో దాదాపు 200కు పైగా విమానాలు ఆలస్యంగా నడిచాయి. ఈ మేరకు...

Read more

సావిత్రి బాయి పూలేకు చంద్రబాబు, లోకేష్ నివాళులు

సావిత్రి బాయి పూలేకు చంద్రబాబు, లోకేష్ నివాళులు

Amaravathi: సంఘ సంస్కర్త, తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 194 వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా...

Read more

ఒడిశా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు..!

ఒడిశా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు..!

Bhuwaneshwar: భారతీయ జనతాపార్టీ సీనియర్ నేత కంభంపాటి హరిబాబు ఒడిశా గవర్నర్‌గా శుక్రవారం ఉదయం 10 గంటలకు బాధ్యతలు చేపట్టారు. ఒడిషా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చక్రధారి...

Read more

సామాన్య మహిళలను కోటీశ్వరులను చేయడమే కాంగ్రెస్ లక్ష్యం : మంత్రి సీతక్క

సామాన్య మహిళలను కోటీశ్వరులను చేయడమే కాంగ్రెస్ లక్ష్యం : మంత్రి సీతక్క

Hyd: రాష్ట్రంలోని మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి సీతక్క. సావిత్రీ బాయి ఫూలే జయంతీ సందర్భంగా ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా...

Read more
Page 5 of 33 1 4 5 6 33

Instagram Photos

Subscribe

Subscription Form