Editor

Editor

బీజాపూర్ ఎన్‌కౌంటర్‌పై స్వతంత్ర న్యాయ విచారణను జరిపించాలి : CASR

బీజాపూర్ ఎన్‌కౌంటర్‌పై స్వతంత్ర న్యాయ విచారణను జరిపించాలి : CASR

మే11, 2024న బీజాపూర్‌లో 12 మంది ఆదివాసీలను భారత సాయుధ బలగాలు అత్యంత క్రూరంగా హతమార్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు, సొంత ప్రజలపై ప్రభుత్వం పాల్పడుతున్న జాతి నిర్మూలన...

Read more

గడ్చిరోలిలో మరో ఎన్‌కౌంటర్..ముగ్గురు నక్సల్ మృతి

గడ్చిరోలిలో మరో ఎన్‌కౌంటర్..ముగ్గురు నక్సల్ మృతి

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో సోమవారం మరో ఎన్‌కౌంటర్ జరిగినట్లు సమాచారం. ఈ పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మహిళా నక్సలైట్ల‌తో సహా మరో పురుష నక్సలైట్లు మరణించినట్లు...

Read more

4 గంటలకే ముగిసిన పోలింగ్

4 గంటలకే ముగిసిన పోలింగ్

తెలంగాణ ప్రాంతంలోని నక్సల్స్ ప్రభావిత అసెంబ్లీ నియోజకవర్గాలైన ఆసిఫాబాద్, సిర్పూర్, బెల్లంపల్లి, చెన్నూరు, మంథని, భూపాలపల్లి, ములుగు, భద్రాచలం, మంచిర్యాల, పినపాక, కొత్తగూడెం, ఇల్లందు, అశ్వారావుపేట నియోజకవర్గాల...

Read more

జూన్ 5న బయటకు వస్తా : కేజ్రివాల్

జూన్ 5న బయటకు వస్తా : కేజ్రివాల్

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే తాను జైలు నుంచి బయటకు వస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్. జూన్ 4న సార్వత్రిక ఎన్నికల...

Read more

కేజ్రీవాల్‌పై పిటిషన్ కొట్టివేత

కేజ్రీవాల్‌పై పిటిషన్ కొట్టివేత

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కి సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. కేజ్రీవాల్‌ను ఢిల్లీ సీఎం పదవి నుంచి తప్పించాలని కోరుతూ కాంతి భాటీ అనే వ్యక్తి ఏప్రిల్‌లో ఢిల్లీ హైకోర్టులో...

Read more

ఆర్ఎస్‌పీపై కేసు నమోదు

ఆర్ఎస్‌పీపై కేసు నమోదు

భారాస నగర్ కర్నూల్ లోక్‌సభ అభ్యర్ధి ఆర్ఎస్ ప్రవీణ్‌ కుమార్‌పై ఎన్నికల ఉల్లంఘన కేసు నమోదైంది. భాజపా ఎంపీ అభ్యర్ధి భరత్ ప్రసాద్ కాంగ్రెస్ అభ్యర్థికి అమ్ముడుపోయాడంటు...

Read more

కొడంగల్‌లో ఓటేసిన రేవంత్ రెడ్డి

కొడంగల్‌లో ఓటేసిన రేవంత్ రెడ్డి

లోక్ సభ ఎన్నికల్లో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొడంగల్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సీఎం రేవంత్ రెడ్డి...

Read more

మాధ‌వీల‌తపై కేసు

మాధ‌వీల‌తపై కేసు

హైద‌రాబాద్ బీజేపీ ఎంపీ అభ్య‌ర్థి మాధ‌వీల‌తపై కేసు నమోదు అయ్యింది. ఓ పోలింగ్ కేంద్రంలో ముస్లిం మహిళల నకాబ్ తొలగించి పరిశీలించడం పట్ల హైదరాబాద్ ఎన్నికల అధికారి...

Read more

ఓటు హక్కును వినియోగించుకున్న ప్రముఖులు

ఓటు హక్కును వినియోగించుకున్న ప్రముఖులు

లోక్‌ సభ ఎన్నికలకు నేడు తెలంగాణలో పోలింగ్‌ ప్రశాంతంగా జరుగుతోంది. 17 లోక్‌ సభ స్థానాలకు ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే..ప్రముఖులు...

Read more
Page 24 of 34 1 23 24 25 34

Instagram Photos

Subscribe

Subscription Form