పోలీస్ వాహనాన్ని పేల్చిన మావోయిస్టులు
ఛత్తీస్గఢ్లో పోలీసులపై మావోయిస్టులు ప్రతీకార దాడికి పాల్పడ్డారు. పోలీస్ వాహనం లక్ష్యంగా మందుపాతర పేల్చారు. బీజాపూర్ జిల్లాలోని సోమన్పల్లి- రాణిబొడ్లి మధ్య గన్నం నాలా దగ్గర ఈ...
Read moreఛత్తీస్గఢ్లో పోలీసులపై మావోయిస్టులు ప్రతీకార దాడికి పాల్పడ్డారు. పోలీస్ వాహనం లక్ష్యంగా మందుపాతర పేల్చారు. బీజాపూర్ జిల్లాలోని సోమన్పల్లి- రాణిబొడ్లి మధ్య గన్నం నాలా దగ్గర ఈ...
Read moreములుగు జిల్లాలో అంగన్వాడీ టీచర్ దారుణ హత్యకు గురైంది. ఈ సంఘటన ములుగు జిల్లా తడ్వాయి మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం సుజాత...
Read moreరాజస్థాన్లోని హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్ కంపెనీ గనిలో చిక్కుకున్న 15 మందిని రక్షించారు. నీమ్ కా థానా జిల్లాలో ఉన్న కోలిహన్ గనిలో గత రాత్రి నుంచి...
Read moreమే 10న ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఆ ఎన్కౌంటర్ బూటకమని ఇప్పటికే ఆదివాసీలు, హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి....
Read moreన్యూస్క్లిక్ ఎడిటర్(NewsClick Editor) ప్రభిర్ పుర్కయస్తను తక్షణమే రిలీజ్ చేయాలని ఇవాళ సుప్రీంకోర్టు ఆదేశించింది. ఉగ్రవాద చట్టం కింద అతన్ని అక్రమంగా ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసినట్లు...
Read moreఅమెరికాలోని వైట్ హౌస్పై ట్రక్కుతో దాడికి యత్నించిన తెలుగు కుర్రాడు కందుల సాయివర్షిత్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గత ఏడాది మార్చిలో జరిగిన ఈ ఘటనకు...
Read moreగుంటూరు జిల్లా తెనాలి వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. శివకుమార్తోపాటు మరో ఏడుగురిపై ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు....
Read moreఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో మంగళవారం 30 మంది నక్సలైట్లు సీనియర్ పోలీసు ఆఫీసర్ల ముందు లొంగిపోయారు. వీరిలో 6గురు మహిళా నక్సలైట్లు ఉన్నారు. 9 మంది నక్సలైట్లపై...
Read moreమజ్లీస్ బచావో తెహ్రీక్(ఎంబిటి) ప్రతినిధి అమ్జద్ ఉల్లాహ్ ఖాన్ మంగళవారం మలక్ పేట్ లోని అక్బర్ బాగ్ వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదంలో ఆయనకు చేయి...
Read moreఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో ఆదివారం 14 మంది మావోయిస్టులను అరెస్టు చేసినట్లు పోలీసు సూపరింటెండెంట్ జితేంద్ర యాదవ్ తెలిపారు. వీరిలో ఆరుగురు మహిళలు, ఎనిమిది మంది పురుషులు...
Read more