Editor

Editor

కేటీఆర్ ఏసీబీ విచారణలో హైడ్రామా

కేటీఆర్ ఏసీబీ విచారణలో హైడ్రామా

HYDERABAD: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణ హైడ్రామా నడిచింది. నేడు విచారణకు రావాలని పిలవడంతో…ఏసీబీ కార్యాలయానికి వెళ్లారు కేటీఆర్. ఐతే వెంట లాయర్లను తీసుకెళ్లారు....

Read more

చర్లపల్లి నూతన రైల్వే టెర్మినల్ ప్రారంభం

హైదరాబాద్: చర్లపల్లి(Charlapllay) రైల్వే నూతన టెర్మినల్ అందుబాటులోకి వచ్చింది. సర్వాంగ సుందరంగా, అత్యాధునిక హంగులతో ప్రారంభమైంది. ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. హైదరాబాద్ లోని, నాంపల్లి, సికింద్రాబాద్,...

Read more

ప్రధానికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తులు

ప్రధానికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తులు

TG: ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) పలు విజ్ఞప్తులు చేశారు. హైదరాబాద్ చర్లపల్లి నూతన రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవం సందర్భంగా వర్చువల్...

Read more

భారత్ లోకి HMPV వైరస్

భారత్ లోకి HMPV వైరస్

న్యూఢిల్లీ: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్‌) బాంబు పేల్చింది. భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ (HMPV) వైరస్ ఇప్పటికే ‘సర్క్యులేషన్’లో ఉందని హెచ్చరించింది....

Read more

ఐఈడీ డాడీలో మాజీ నక్సల్ మృతి…!

ఐఈడీ డాడీలో మాజీ నక్సల్ మృతి…!

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలోని కుత్రు రోడ్డుపై నక్సలైట్లు సైనికులతో కూడిన బొలెరో వాహనాన్ని ఐఈడీతో పేల్చివేశారు. ఈ ఘటనలో 8 మంది డిఆర్‌జిలతో సహా ఒక డైవర్...

Read more

మావోయిస్టుల దాడిలో తొమ్మిది మంది మృతి

మావోయిస్టుల దాడిలో తొమ్మిది మంది మృతి

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు భద్రతా వాహనాన్ని పేల్చివేయడంతో 9 మంది జవాన్లు మృతి చెందారు. దాడి సమయంలో మొత్తం తొమ్మిది మంది భద్రతా సిబ్బంది స్కార్పియో ఎస్‌యూవీలో ప్రయాణిస్తున్నట్లు...

Read more

హైడ్రా దూకుడు…!

హైడ్రా దూకుడు…!

Hyd: అక్రమ నిర్మాణాలపై హైడ్రా (HYDRAA) దూకుడు కొనసాగుతున్నది. అయ్యప్ప సొసైటీలో 100 ఫీట్‌ రోడ్డులో ప్రధాన రహదారికి ఆనుకొని అక్రమంగా నిర్మించిన 5 అంతస్తుల భవనాన్ని...

Read more

మూసీ నది పునరుజ్జీవనం – ఏం జరుగుతోంది?

మూసీ నది పునరుజ్జీవనం – ఏం జరుగుతోంది?

డాక్టర్ బాబూరావు మూసీకి పూర్వ వైభవాన్ని తెచ్చే లక్ష్యంతో తెలంగాణా ప్రభుత్వం మూసీ నదీ తీర అభివృద్ధి కార్పోరేషన్ (MRDCL) ఏర్పాటు చేసింది. ఆ లక్ష్య సాధనలోని...

Read more

హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు

హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు

డేవిడ్ మన దేశంలోని వివిధ రాష్ట్రాలలో షుమారు 700 తెగలకు చెందిన 9 కోట్ల మందికిపైగా ఆదివాసులు జీవనం సాగిస్తున్నారు. వీరిలో 92 శాతానికి ప్రధాన జీవనాధారం...

Read more

జర్నలిస్ట్ హత్య.. సెప్టిక్ ట్యాంక్‌లో మృతదేహం

జర్నలిస్ట్ హత్య.. సెప్టిక్ ట్యాంక్‌లో మృతదేహం

బీజాపూర్: బీజాపూర్ జర్నలిస్ట్ ముఖేష్ చంద్రకర్ హత్యకు గురయ్యాడు. జనవరి 1 నుంచి ముఖేష్ కనిపించకుండా పోవడంతో అతని అన్న యుకేశ్ చంద్రకర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు...

Read more
Page 20 of 48 1 19 20 21 48

Instagram Photos

Subscribe

Subscription Form