Editor

Editor

బారాముల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

బారాముల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పజల్‌పోరా-రఫియాబాద్ ప్రాంతంలో బస్సు అదుపు తప్పి బోల్తా పడటంతో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందగా, 15 మంది...

Read more

గ్రౌహౌండ్ అదుపులో ఉన్న 6గురిని కోర్టు ముందు హాజరుపర్చాలి : మావోయిస్టులు

గ్రౌహౌండ్ అదుపులో ఉన్న 6గురిని కోర్టు ముందు హాజరుపర్చాలి : మావోయిస్టులు

TS: ములుగు జిల్లా వెంకటాపురం మండలం తడుపాలా గ్రామం వద్ద గ్రేహౌండ్ పోలీసులు అదుపులోకి తీసుకున్న వాళ్లను కోర్టు ముందు హాజరుపర్చాలని మావోయిస్టులు డిమాండ్ చేశారు. ఇందుకు...

Read more

అమరావతి రైతుల దీక్ష విరమరణ

అమరావతి రైతుల దీక్ష విరమరణ

AP: నాలుగున్నరేళ్ల తర్వాత అమరావతి రైతులు ఎట్టకేలకు దీక్షను విరమించి, దీక్షా శిబిరాన్ని ఎత్తివేశారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడం,దానికి తోడు అమరావతే ఏపీకి ఏకైక రాజధానిగా...

Read more

చంద్రబాబు ప్రభుత్వ ఆర్థిక విధానాలను ప్రశ్నించాలని మావోయిస్టుల లేఖ

చంద్రబాబు ప్రభుత్వ ఆర్థిక విధానాలను ప్రశ్నించాలని మావోయిస్టుల లేఖ

AP: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ నేతృత్వంలో చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరిన వేళ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్ధిక విధానాలను ప్రజలు ప్రశ్నించాలని కోరుతూ మావోయిస్టు పార్టీ ఆంధ్ర-ఒడిశా బార్డర్...

Read more

జైశంకర్‌కు కేరళ ముఖ్యమంత్రి లేఖ

జైశంకర్‌కు కేరళ ముఖ్యమంత్రి లేఖ

కువైట్‌లో అగ్నిప్రమాదం నేపథ్యంలో వెంటనే జోక్యం చేసుకోవాలని కోరుతూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌కు లేఖ రాశారు. ఈ విషాద...

Read more

కువైట్‌లో అంతులేని విషాదం.. 41మంది భారతీయులు సజీవ దహనం

కువైట్‌లో అంతులేని విషాదం.. 41మంది భారతీయులు సజీవ దహనం

కువైట్‌లో అంతులేని విషాదం చోటుచేసుకుంది. పొట్టకూటి కోసం ఇండియా నుంచి తమది కాని దేశం వెళ్లిన కార్మికులు నిద్రలోనే తుది శ్వాస విడిచారు. ఈ ఘోర విషాదం...

Read more

మెగా డీఎస్సీపై చంద్రబాబు తొలి సంతకం.. !

మెగా డీఎస్సీపై చంద్రబాబు తొలి సంతకం.. !

AP: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు రేపు బాధ్యతలు చేపట్టనున్నారు. విజయవాడ సెక్రటేరియట్‌లోని మొదటి బ్లాక్‌లో సాయంత్రం 4.41 గంటలకు బాధ్యతలు స్వీకరించనున్నారు....

Read more

స్పెషల్ స్టేటస్ ముగిసిపోయిన అంశం: కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు

స్పెషల్ స్టేటస్ ముగిసిపోయిన అంశం: కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు

AP: ఆంధ్రప్రదేశ్‌లో నూతన ప్రభుత్వం కొలువుదీరిన వేళ కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అనేది ముగిసిపోయిన అంశం అంటూ కేంద్ర మంత్రి...

Read more

కర్నాటక మాజీ ముఖ్యమంత్రికి పోక్సో కేసులో సీఐడీ నోటీసులు

కర్నాటక మాజీ ముఖ్యమంత్రికి పోక్సో కేసులో సీఐడీ నోటీసులు

కర్ణాట‌క మాజీ ముఖ్య‌మంత్రి, బీజేపీ సీనియ‌ర్ నాయ‌కులు యెడియూర‌ప్ప‌కు పోక్సో కేసులో ఇవాళ విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో...

Read more

అతి విశ్వాసమే బీజేపీ కొంప ముంచింది: ఆర్ఎస్ఎస్ సీనియర్ నేత

అతి విశ్వాసమే బీజేపీ కొంప ముంచింది: ఆర్ఎస్ఎస్ సీనియర్ నేత

నేతలు క్షేత్రస్థాయికి వెళ్లలేదు సోషల్‌మీడియానే నమ్ముకున్నారు అంకిత భావంతో పనిచేసే కార్యకర్తలను నిర్లక్ష్యం చేశారు క్షేత్రస్థాయి సమస్యలను గాలికి వదిలేశారు బీజేపీ ఎంపీలు, మంత్రులు ప్రజలకు అందుబాటులో...

Read more
Page 15 of 34 1 14 15 16 34

Instagram Photos

Subscribe

Subscription Form