Editor

Editor

ఈడీ విచారణకు హాజరైన నటుడు ప్రకాశ్‌రాజ్‌

ఈడీ విచారణకు హాజరైన నటుడు ప్రకాశ్‌రాజ్‌

10రోజులక్రితం నోటీసులు బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోషన్‌ పై ఆరా ఇక ఇదే కేసులో మిగతా నటీనటులకు సమన్లు TS: బెట్టింగ్‌ యాప్స్‌ కేసులో వదల బొమ్మాళీ అంటూ...

Read more

ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త కన్నుమూత

ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త కన్నుమూత

బ్రిటన్‌లో స్థిరపడ్డ ప్రముఖ భారతీయ ఆర్థిక శాస్త్రవేత్త మేఘ్‌నాథ్‌ దేశాయ్‌ మంగళవారం కన్నుమూశారు. ఆయన వయసు 85 సంవత్సరాలు. 1940లో గుజరాత్‌లోని వదోదరలో జన్మించిన ఆయన 1963లో...

Read more

రష్యాలో భారీ భూకంపం కంచట్కా ద్వీపకల్పంలో భూకంపం 2011 తర్వాత మళ్లీ ఇదే తొలిసారి జపాన్, అమెరికాలు సునామీ హెచ్చరికలు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదన్న...

Read more

దొడ్డా పద్మ కన్నుమూత

దొడ్డా పద్మ కన్నుమూత

మాజీ ఎమ్మెల్యే దొడ్డా నర్సయ్య సతీమణి నిజాం వ్యతిరేక, రైతాంగ పోరాటంలో పాత్ర సూర్యాపేట జిల్లా చిలుకూరులో నేడు అంత్యక్రియలు TG: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో...

Read more

బీజేపీపై శశిథరూర్‌ ఫైర్‌

బీజేపీపై శశిథరూర్‌ ఫైర్‌

ఢిల్లీ: ఛత్తీస్‌గఢ్ అరెస్ట్ చేసిన ఇద్దరు కేరళ సన్యాసినిలను ఎలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే విడుదల చేయాలని కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం అరెస్ట్‌...

Read more

బీజాపూర్ లో ఎన్‌కౌంటర్‌ నలుగురు మావోయిస్టులు మృతి

బీజాపూర్ లో ఎన్‌కౌంటర్‌ నలుగురు మావోయిస్టులు మృతి

బీజాపూర్: ఛత్తీస్ గఢ్ జిల్లాలోని బీజాపూర్ నైరుతి భాగంలో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు నక్సలైట్లు మృతి చెందినట్లు ఛత్తీస్‌గఢ్ పోలీసులు శనివారం తెలిపారు. మావోయిస్టుల...

Read more

ఎన్‌కౌంట‌ర్ కేసులో మాజీ ఎస్పీకి ప‌దేళ్ల జైలుశిక్ష‌

ఎన్‌కౌంట‌ర్ కేసులో మాజీ ఎస్పీకి ప‌దేళ్ల జైలుశిక్ష‌

చండీఘ‌డ్‌: ఎన్‌కౌంట‌ర్ కేసులో మాజీ ఎస్పీ ప‌రంజిత్ సింగ్‌కి ప‌దేళ్ల జైలుశిక్ష విధించింది సీబీఐ కోర్టు. పంజాబ్‌లోని బియాస్‌లో ఎస్‌హెచ్‌వోగా చేసిన ప‌రంజిత్ సింగ్‌కు ఈ శిక్ష...

Read more

పింఛన్‌దారులకు రేవంత్‌ మోసం

పింఛన్‌దారులకు రేవంత్‌ మోసం

TS: రాష్ట్రంలోని పింఛన్‌దారులను సీఎం రేవంత్‌రెడ్డి మోసగిస్తున్నారని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన వెంటనే దివ్యాంగుల పింఛన్‌ రూ.6 వేలు,...

Read more

బీఆర్‌ఎస్‌ పాలనలో అపూర్వ ప్రగతి: హరీశ్‌రావు

బీఆర్‌ఎస్‌ పాలనలో అపూర్వ ప్రగతి: హరీశ్‌రావు

TS: పదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణ అపూర్వ ప్రగతి సాధించిందని బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు తెలిపారు. 2013 నుంచి 2024 వరకు రాష్ట్ర తలసరి ఆదాయం 84.3...

Read more

ఢిల్లీలో టీడీపీ కార్యాలయం

ఢిల్లీలో టీడీపీ కార్యాలయం

AP: తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఢిల్లీలో నిర్మిస్తామని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు వ్యాఖ్యానించారు. దేశ రాజధానిలో టీడీపీ కార్యాలయం ఉండాలని పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు...

Read more
Page 13 of 54 1 12 13 14 54

Instagram Photos

Subscribe

Subscription Form