Editor

Editor

ప్రియుడిని కోసం బ్లాక్ మ్యాజిక్

ప్రియుడిని కోసం బ్లాక్ మ్యాజిక్

బెంగళూరు: అతను, ఆమె కొంతకాలం ప్రేమించుకున్నారు.. ఏమైందో ఏమో.. ఇద్దరూ విడిపోయారు. కానీ, అతని ఎడబాటును ఆమె తట్టుకోలేకపోయింది. అతన్ని ఎలాగైనా తనవైపు తిప్పుకోవాలని భావించింది. అతనితో...

Read more

అట్టహాసంగా ప్రారంభమైన గ్లోబల్‌ సమిట్‌

అట్టహాసంగా ప్రారంభమైన గ్లోబల్‌ సమిట్‌

హైదరాబాద్‌: ‘తెలంగాణ రైజింగ్‌’ పేరిట రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గ్లోబల్‌ సమిట్‌ అట్టహాసంగా ప్రారంభమైంది. సదస్సుకు రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ, సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం...

Read more

బీజాపూర్: మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లో మరో 12 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రాంధెర్‌ ఉన్నారు. ఆయనపై...

Read more

విమానాలకు బాంబు బెదిరింపులు

విమానాలకు బాంబు బెదిరింపులు

హైదరాబాద్‌: శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపుల పరంపర కొనసాగుతున్నది. రెండు రోజుల క్రితం హైదరాబాద్‌కు వస్తున్న రెండు విమానాలకు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరో...

Read more

నిజ నిర్ధారణ బృందాన్ని వెనక్కి పంపుతున్న పోలీసులు

నిజ నిర్ధారణ  బృందాన్ని వెనక్కి పంపుతున్న  పోలీసులు

మారేడుమిల్లి ఎన్‌కౌంటర్ స్థలానికి నిజ నిర్ధారణ కోసం ఈరోజు తెల్లవారుజామున వెళ్లిన యూనివర్సిటీ విద్యార్ధులను తెలంగాణ,ఆంధ్ర సరిహద్దు వద్ద అడ్డగించిన పోలీసులు అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు...

Read more

హాస్టల్‌లో ఫుడ్‌ పాయిజన్‌.. 12 మంది విద్యార్థులకు అస్వస్థత

హాస్టల్‌లో ఫుడ్‌ పాయిజన్‌.. 12 మంది విద్యార్థులకు అస్వస్థత

గద్వాల: ప్రభుత్వ హాస్టళ్లలో వరుసగా ఫుడ్‌ పాయిజన్‌ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నా, ప్రాణాలు కోల్పోతున్నా పట్టించుకోవడం లేదు. తాజాగా గద్వాల...

Read more

శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

హైదరాబాద్‌: బాచుపల్లిలోని శ్రీ చైతన్య కాలేజీలో విషాదం చోటుచేసుకున్నది. ఇంటర్‌ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. మహబూబ్‌నగర్‌ జిల్లా మక్తల్‌కు చెందిన వర్షిత (16) శ్రీ చైతన్య...

Read more

హిడ్మా ఎన్‌కౌంటర్‌పై నిజ నిర్ధారణ

హిడ్మా ఎన్‌కౌంటర్‌పై నిజ నిర్ధారణ

సహకరించాలని మావోయిస్టులకు బహిరంగ లేఖ అడ్డుకోవద్దంటూ రాష్ట్ర ప్రభుత్వానికి, డీజీపీకి విజ్ఞప్తి మావోయిస్టు కుటుంబాలను కలుసుకునే ఆలోచన నిజనిర్ధారణ బృందంలో పలు యూనివర్సిటీ విద్యార్ధులు హిడ్మా కుటుంబానికి...

Read more

కశ్మీర్‌ లోని పలు ప్రాంతాల్లో ఎన్‌ఐఏ సోదాలు

కశ్మీర్‌ లోని పలు ప్రాంతాల్లో ఎన్‌ఐఏ సోదాలు

శ్రీనగర్: ఢిల్లీ బాంబు పేలుడు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ (NIA) అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇందులో భాగంగా జమ్ము కశ్మీర్‌ లోని పలు...

Read more
Page 1 of 54 1 2 54

Instagram Photos

Subscribe

Subscription Form