బీజాపూర్‌‌లో ఎన్‌కౌంటర్‌.. నలుగురు మావోయిస్టులు మృతి

Published on 

బీజాపూర్‌: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. బీజాపూర్‌ జిల్లా తార్లగూడెం పరిధిలోని అన్నారం-మారిమళ్ల అడవుల్లో భీకర ఎన్‌కౌంటర్‌ కొనసాగుతున్నది.

బుధవారం ఇదే ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందిన విషయం తెలిసిందే. తాజాగా గురువారుం ఉదయం జరిగిన కాల్పుల్లో మరో నలుగురు మావోయిస్టులు చనిపోయారు.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form