లాతూర్‌లో ఓటు వేసిన రితీష్, జెనీలియా

Published on 

బాలీవుడ్ నటీనటులు, దంపతులు రితీష్ దేశ్‌ముఖ్, జెనీలియా డిసౌజా మహారాష్ట్రలోని లాతూర్‌లోని పోలింగ్ బూత్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ముంబాయి నుండి లాతూర్ కు ఓటు వేయడానికి వచ్చిన రితీష్ తెల్లటి కుర్తాలో కనిపించగా, జెనీలియా పసుపు రంగు చీరలో చాలా అందంగా కనిపించింది. ఇద్దరూ క్యూలో నిలబడి ఓటు వేశారు. తమ ఓటు వినియోగించుకున్న అనంతరం జెనీలియా పోలింగ్ బూత్ వెలుపల ANIతో మాట్లాడుతూ, “ఈ రోజు ముఖ్యమైన రోజు అని, ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరింది.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form